- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కర్నూలు జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. గుట్టుచప్పుడు కాకుండా బస్సులో అక్రమంగా తరలిస్తున్న 14.8 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాళ్లోకి వెళితే.. పంచలింగాల చెక్పోస్టు వద్ద శుక్రవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి తాడిపత్రికి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకొని, సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. అంతేగాకుండా తరలిస్తున్న రాజు అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, బంగారం వ్యాపారి రామకృష్ణారెడ్డి దగ్గర పనిచేస్తున్నట్టు వెల్లడించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
Next Story