సీఎం సహాయ నిధికి విరాళం 

by  |
సీఎం సహాయ నిధికి విరాళం 
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా నియంత్రణకు తమవంతు సాయంగా జడ్చర్ల సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్స్ అసోసియేషన్ము ఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 60 వేలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డికి అందజేశారు. కరోనా బాధితుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు సాయంగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్టు తెలిపారు.

Tags: CMRF, seeds and pesticides, dealers association, corona, virus, MLA laxma reddy

Next Story

Most Viewed