- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన కారణంగా పట్టణ శాంతి పరిరక్షణ పరిస్థితుల దృష్ట్యా ఆదివారం నుండి మంగళవారం వరకు పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోలు నిమిత్తం దుకాణసముదాయాలు తెరిచి ఉంచడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అనుమతి సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో, షాపులు తెరిచి ఉంచడానికి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు.
- Tags
- Bhaimsa
Next Story