తొలి రోజు టీకా వేసుకున్న వారికి 13న రెండో డోసు: కేంద్రం

by  |
తొలి రోజు టీకా వేసుకున్న వారికి 13న రెండో డోసు: కేంద్రం
X

న్యూఢిల్లీ: ఈ నెల 13 నుంచి కరోనా టీకా రెండో డోసు వేయడం ప్రారంభించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజు(జనవరి 16)న టీకా వేసుకున్నవారికి ఈ నెల 13న రెండో డోసు వేయనున్నట్టు తెలిపింది. టీకా పంపిణీ ప్రక్రియ పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సమీక్షించారు. అలాగే, టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టాలని భూషణ్ అధికారులను కోరారు.

Next Story