- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: ఈ నెల 13 నుంచి కరోనా టీకా రెండో డోసు వేయడం ప్రారంభించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజు(జనవరి 16)న టీకా వేసుకున్నవారికి ఈ నెల 13న రెండో డోసు వేయనున్నట్టు తెలిపింది. టీకా పంపిణీ ప్రక్రియ పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సమీక్షించారు. అలాగే, టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టాలని భూషణ్ అధికారులను కోరారు.
Next Story