- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్లో రెండో కరోనా మరణం నమోదు
<p>భారత్లో రెండో కరోనా మరణం నమోదైంది. పశ్చిమ ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ స్థానిక రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందింది. ఈ విషయాన్ని ఢిల్లీ వైద్యశాఖ కార్యదర్శి ప్రీత్ సుదాన్ వెల్లడించారు. మృతురాలి కుమారుడు ఇటీవల సిట్జర్లాండ్, ఇటలీలో పర్యటించి భారత్కు తిరిగి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. దీంతో వారు ఈ నెల 7న రామ్ మనోహర్ […]</p>

X
భారత్లో రెండో కరోనా మరణం నమోదైంది. పశ్చిమ ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ స్థానిక రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందింది. ఈ విషయాన్ని ఢిల్లీ వైద్యశాఖ కార్యదర్శి ప్రీత్ సుదాన్ వెల్లడించారు. మృతురాలి కుమారుడు ఇటీవల సిట్జర్లాండ్, ఇటలీలో పర్యటించి భారత్కు తిరిగి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. దీంతో వారు ఈ నెల 7న రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. మహిళ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో శనివారం ఉదయం మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా, కర్నాటకు చెందిన సిద్దిఖీ అనే వ్యక్తి కూడా కరోనాతో బుధవారం మరణించిన సంగతి తెలిసిందే.
tag; corona, second death, new delhi, ram manohar lohia hospital
Next Story






