- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఆంధ్ర-కర్నాటక సరిహద్దులోని ఓబుళాపురం గనుల వద్ద రెండో రోజు సర్వే కొనసాగుతోంది. అక్రమ మైనింగ్తో కేసులు ఎదుర్కొంటోన్న గాలి జనార్ధనరెడ్డి.. మైనింగ్ సరిహద్దులు ధ్వంసం చేసిన ప్రాంతంలో రీ సర్వేను నిర్వహిస్తున్నారు. వివాదాస్పద ఓబుళాపురం, సిద్ధాపురం, మల్పనగుడి ప్రాంతాల్లో సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేలో ఏపీ, కర్ణాటక రాష్ట్రానికి చెందిన 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. వందేళ్ల నాటి గెజిట్లు, భూపటాలను, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. సర్వే అనంతరం హద్దులు నిర్ణయించి 110 చోట్ల పిల్లర్లు వేయాలని సర్వేఆఫ్ ఇండియా నిర్ణయించుకుంది.
Next Story