- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: కరోనా కారణంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే.. పలు రాష్ట్రాలు అక్కడ ఉన్న కరోనా పరిస్థితులను బట్టి, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రీ-ఓపెన్ చేశాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా త్వరలోనే స్కూళ్లు, కాలేజీలను రీ-ఓపెన్ చేసి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం మాట్లాడుతూ.. వచ్చే నెల 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ-ఓపెన్ చేసే అవకాశముందని ఆయన చెప్పారు. కరోనా పరిస్థితులను బట్టి టాస్క్ఫోర్స్ సూచనలతో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ను దాదాపు పూర్తి చేశామని చెప్పారు. ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ మాట్లాడుతూ.. వచ్చే నెల 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ-ఓపెన్ అయ్యే అవకాశముందని తెలిపారు.