- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తమ కస్టమర్లకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ అలర్ట్ జారీ చేసింది. రేపు యూపీఐ లావాదేవీలకు అంతరాయం కలగవచ్చని తెలిపింది. యూపీఐ ప్లాట్ప్లామక్లో మార్పులు చేస్తున్నామని, అందువల్లనే రేపు ఒక్కరోజు కస్టమర్లు సహకరించాలని కోరింది. కస్టమర్లకు మరినన్ని మెరుగైన సేవలు అందించేందుకు యూపీఐ ప్లాట్ఫామ్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.
యూపీఐ స్థానంలో యోనో, యోనో లైట్, నెట్ బ్యాకింగ్, ఏటీఏం సేవలు వినియోగించుకోవాలని ఖాతాదారులకు ఎస్బీఐ సూచించింది.
Next Story