- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పీఆర్సీ కోసం ఉద్యోగ వర్గాలు కలిసి రావాలని, ఇప్పుడు ఉద్యమం చేసే సమయం ఆసన్నమైందని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమారస్వామి పిలుపునిచ్చారు. టీఈఏ వైద్యారోగ్య శాఖ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం జరిగింది.
ఈ సందర్భంగా టీఈఓ విభాగం నూతన అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంపత్ కుమారస్వామి ప్రకటించారు. టీఈఏ వైద్యారోగ్య శాఖ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పూజల భరత్ సత్యనారాయణను ఎన్నుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ… తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సలహాలు, సూచలతో వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతానన్నారు.
Next Story