- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: చైనా-భారత్ సరిహద్దులో చోటు చేసుకున్న ఘర్షణల్లో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని లద్దాఖ్ నుంచి హైదరాబాద్ కు, అక్కడి నుంచి సూర్యాపేటకు తరలించారు. నేడు కేసారంలో సైనిక లాంఛనాల మధ్య సతీష్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని విద్యానగర్ లోని ఆయన నివాసం వద్ద ఉంచారు. అంతిమ సంస్కారాలకు 50 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Next Story