- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సుశాంత్ సింగ్.. మరణంతో సోషల్ మీడియాలో తన గురించి ఎన్నో పోస్ట్లు చూస్తున్నాం. తనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ నటులు, అభిమానులు బాధాకరమైన పోస్ట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాధకు ఫుల్స్టాప్ పెట్టాలని కోరుతున్నాడు హీరో సందీప్ కిషన్. సోషల్ మీడియా పోస్ట్లు సంతోషంతో నిండి పోవాలని.. సంతోషాన్ని పంచేలా ఉండాలని కోరాడు. కావున రానున్న 24 గంటలు సూపర్ హాపీయెస్ట్గా ఉండాలని కోరాడు. పాజిటివిటీ పంచుదామని నెటిజన్లకు పిలుపునిస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ చిన్నారితో ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. స్మైల్స్తో ఆకట్టుకున్నాడు సందీప్.
A Humble Request..
The last few days have been hard on everyone..
Social media has been filled with negativity & sadness..
We all need some positivity at this point..
Let’s try & post only Happy Stuff for 24 Hours..
We need it,the World Needs it..
Thank You ❤️#HappyPostsOnly pic.twitter.com/vpCrjTHZam— Sundeep Kishan (@sundeepkishan) June 16, 2020
చివరగా తెనాలి రామకృష్ణ LLB సినిమాతో ఆకట్టుకున్న సందీప్ కిషన్.. ‘A1 ఎక్స్ప్రెస్’ చిత్రంతో ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ కాగా.. త్వరలో షూటింగ్ మొదలు కానుంది.