- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: టాలీవుడ్ హీరోయిన్ సమంత బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోపాటు ఆయన సతీమణి వైఎస్ భారతిని కూడా శిల్పారెడ్డి కలిశారు.
ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇకపోతే శిల్పారెడ్డి నటుడు సమీర్ రెడ్డికి స్వయానా సోదరి. ఈమె సమంతకి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో ఈ వార్త ప్రాధాన్యతని సంతరించుకుంది. ఇటీవలే హీరోయిన్ సమంతతతో కలిసి శిల్పారెడ్డి ఆధ్యాత్మిక పర్యటనలో పాల్గొన్నారు. ఇద్దరూ ఛార్ ధామ్ యాత్రను పూర్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే.
Next Story