- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ బరి తెగించి వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏదో జరిగిపోతుందని నిమ్మగడ్డ అధికారులను బెదిరించడం సరికాదన్నారు. సర్వాధికారులు తనకే ఉన్నట్లు నిమ్మగడ్డ ప్రవర్తిస్తున్నారని, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోఏకగ్రీవాలు హోల్డ్లో పెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఏకగ్రీవాలు జరగడం ఏ రకంగా నేరమవుతుందో చెప్పాలన్న సజ్జల.. సలహాలు, సూచనలు తప్ప ఆంక్షలు విధించే అధికారం నిమ్మగడ్డకు లేదన్నారు. ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకొని ఏదో సాధించాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు.
Next Story