గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిచంద్

by  |
గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిచంద్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మెన్‌గా సాయి చంద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, Tsmsidc చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు.. సాయి చంద్‌కి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకులకు సరైన గుర్తింపు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ నమ్మకంతో కల్పించిన అవకాశానికి వన్నె తెచ్చేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.


Next Story

Most Viewed