- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మెన్గా సాయి చంద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, Tsmsidc చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు.. సాయి చంద్కి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకులకు సరైన గుర్తింపు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ నమ్మకంతో కల్పించిన అవకాశానికి వన్నె తెచ్చేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
Next Story