చరణ్ సాయిదాస్‌కు ‘గాంధీజీ సాహిత్య రత్న’

by  |
చరణ్ సాయిదాస్‌కు ‘గాంధీజీ సాహిత్య రత్న’
X

దిశ,సిద్దిపేట: మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సాహితీ విభాగం హైదరాబాద్ వారు సంయుక్తంగా గాంధీజీ విశ్వకవి సమ్మేళనము-2020ను నిర్వహించారు. శ్రీ వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయిదాస్‌కు ఆయన చేసిన సాహిత్య సేవలకు గాను ఈ కార్యక్రమంలో గాంధీజీ సాహిత్య రత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం శాలువాతో సత్కరించి మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి , చైర్మన్ శ్రీ గున్న రాజేందర్ రెడ్డి విజయలక్ష్మి, శ్రీ యానాల ప్రభాకర రెడ్డి, శ్రీ కల్యాన్ కార్ గోపాల్ జీ ,శ్రీ యం.రామాంజనేయులు ప్రముఖులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed