- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,సిద్దిపేట: మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సాహితీ విభాగం హైదరాబాద్ వారు సంయుక్తంగా గాంధీజీ విశ్వకవి సమ్మేళనము-2020ను నిర్వహించారు. శ్రీ వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయిదాస్కు ఆయన చేసిన సాహిత్య సేవలకు గాను ఈ కార్యక్రమంలో గాంధీజీ సాహిత్య రత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం శాలువాతో సత్కరించి మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి , చైర్మన్ శ్రీ గున్న రాజేందర్ రెడ్డి విజయలక్ష్మి, శ్రీ యానాల ప్రభాకర రెడ్డి, శ్రీ కల్యాన్ కార్ గోపాల్ జీ ,శ్రీ యం.రామాంజనేయులు ప్రముఖులు పాల్గొన్నారు.
Next Story