- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నాగార్జున సాగర్ లో ఉపఎన్నిక కు ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం నుండే ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో బారులు తీరారు. సాయంత్రం 5గంటల వరకు 81.5 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. ఇంకా రెండు గంటల సమయం ఉండటంతో 2018 సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Next Story