- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మేడ్చల్: కరోనా నియంత్రణకు రుద్రప్రతాప్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు చెక్కును మంగళవారం మంత్రి కేటీఆర్కు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్-19 నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి వివిధ కంపెనీలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు.
Next Story