- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మునుగోడు: నల్లగొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు కార్గో సేవలపై వినూత్న ప్రచారం నిర్వహించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సోమవారం నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు తమ బస్సుకు బ్యానర్తో పార్శిల్ సేవలపై జనాలకి అవగాహన కల్పించారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆర్టీసీ ఇలా కార్గో సేవలపై వినూత్న ప్రచారం నిర్వహించడంతో ప్రజలంతా ఆసక్తిగా గమనించారు.
Next Story