- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులపై మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో దాదాపు బస్సులను రద్దు చేశారు. హైదరాబాద్కు వచ్చే బస్సులను దాదాపుగా ఆపేస్తున్నారు. ఆయా కేంద్రం నుంచి సుమారు గంటల నుంచి గంటన్నర ప్రయాణం చేసి తిరిగి వచ్చే బస్సులకే అనుమతిస్తున్నారు. అంటే బస్డిపోల నుంచి దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు బస్సులు తిరుగుతున్నాయి. ఇవ్వాల్టి నుంచి ఉదయం 10 దాటితే లాక్డౌన్ అమల్లోకి రానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు మొత్తంగా రద్దు చేశారు. కొన్నిచోట్ల హైదరాబాద్కు బస్సులు పంపించాలని ప్రయాణీకులు అడిగినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. కరీంనగర్, వరంగల్ జిల్లా కేంద్రాల్లో ఆర్టీసీ తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వివాదానికి దిగుతున్నారు. అయినా బస్సులను బయటకు తీయడం లేదు.