- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గజ్వేల్ : ఆర్టీసీ బస్సు.. బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. ములుగు మండలంలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్ యాడ్ వద్ద రాజీవ్ రహదారిపై ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది.
ములుగు ఎస్ఐ రంగ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బొలెరో వాహనంలో డ్రైవర్ నర్సింహారెడ్డి తన భార్య పిల్లలతో కలిసి బోనాల పండుగకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంతో డివైడర్ను ఢీ కొట్టి డివైడర్ను దాటి బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న నరసింహా రెడ్డి కుటుంబానికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
Next Story