- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది రైతుబీమాకు రూ.800 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి కావల్సిన నిధులను సమకూర్చామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఏ కారణం చేతనైనా రైతులు చనిపోతే అతని కుటుంభ సభ్యులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా రూ.5లక్షలను అందిస్తుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం లబ్ధిదారుల ఖాతాలో 10 రోజుల్లోపు ఇన్సూరెన్స్ డబ్బులు ఖాతాలో జమవుతాయని వివరించారు.
Next Story