- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని ఓ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనపై ఆరా తీసిన ఆయన ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా, స్వర్ణప్యాలెస్ లోని కొవిడ్ కేర్ సెంటర్ తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతిచెందారు.
Next Story