- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలకు రూ. 5కోట్లు వెచ్చించాలని బుధవారం పాలక మండలి సమావేశంలో తీర్మానించినట్లు చైర్మన్ సోమినాయుడు వెల్లడించారు. దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను చైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్బాబు ఆవిష్కరించారు. ఈనెల 17నుంచి 25వరకు ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని చైర్మన్ సోమినాయుడు చెప్పారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నవారికే దర్శనం ఉంటుందని వెల్లడించారు.
Next Story