- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని రైతులకు కేంద్రప్రభుత్వం ఆదివారం శుభవార్త చెప్పనుంది. వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వేయనున్న డబ్బులను రేపు ఉదయం 11గంటలకు ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు.
అంతకుముందు ప్రధాని ఉదయం 11గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఆ తర్వాత రైతుల కోసం రూ.17వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు జమకానున్నాయి.
Next Story