- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంక్లో బంగారం మాయం.. సుమంతే తీశారా..?
<p>దిశ, వెబ్డెస్క్ : బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయం అయిన ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బ్యాంకులో రూ. 2కోట్ల విలువైన బంగారం మాయమైంది. దీంతో బ్యాంక్ రీజనల్ మేనేజర్, అటెండర్ సుమంత్పై పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో అటెండర్ సుమంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నిందితుడికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయం అయిన ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బ్యాంకులో రూ. 2కోట్ల విలువైన బంగారం మాయమైంది. దీంతో బ్యాంక్ రీజనల్ మేనేజర్, అటెండర్ సుమంత్పై పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో అటెండర్ సుమంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నిందితుడికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story






