- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023

X
దిశ, వెబ్డెస్క్ : బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయం అయిన ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బ్యాంకులో రూ. 2కోట్ల విలువైన బంగారం మాయమైంది. దీంతో బ్యాంక్ రీజనల్ మేనేజర్, అటెండర్ సుమంత్పై పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో అటెండర్ సుమంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నిందితుడికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story