- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోతున్న బీఎన్ తిమ్మాపూర్ రైతులకు ఎకరాకు రూ.18 లక్షలు పరిహారం ఇవ్వాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ను కలిశారు. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టు ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లతరాజు, మాజీ ఎంపీటీసీ జిన్న మల్లేశ్, శ్రీశైలం, గణేష్, బాలరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Next Story