- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,ఖమ్మం: కరోనా నివారణకు సీఎం సహాయనిధికి దాతలిచ్చిన రూ.12 లక్షల విరాళాల చెక్కులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శనివారం మంత్రి కేటీఆర్కు అందజేశారు. ఖమ్మంలోని శ్రీ లక్ష్మి తులసి ఆగ్రో పేపర్ లిమిటెడ్ యాజమాన్యం రూ.10లక్షలు, ములకాలపల్లి పీఏసీఎస్ చైర్మన్ ఎన్.సునంద రూ.1 లక్ష, ఖమ్మంకు చెందిన కోటేశ్వరరావు రూ.1లక్ష విరాళాలను రవాణా మంత్రికి అందజేశారు. ఈ మొత్తం విరాళాలను హైదరాబాద్లో శనివారం కేటీఆర్కు అందజేశారు.
Tags: Rs. 12 lakhs, donations, checks, ktr, puvvada ajay
Next Story