- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మైనర్ బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్సై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మైనర్ బాలికను బెదిరించి ఆర్పీఎఫ్ ఏఎస్సై లల్లు సెబాస్టియన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మల్కాజ్గిరి పోలీసులు.. సెబాస్టియన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story