బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్సై అత్యాచారం

by  |
బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్సై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: మైనర్ బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్సై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మైనర్ బాలికను బెదిరించి ఆర్పీఎఫ్ ఏఎస్సై లల్లు సెబాస్టియన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మల్కాజ్‌గిరి పోలీసులు.. సెబాస్టియన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story

Most Viewed