- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఓపెనర్లు బౌలర్లకు చుక్కలు చూపించారు. వరల్డ్ కప్ చరిత్రలో రోహిత్-కేఎల్ రాహుల్ అత్యధిక భాగస్వామ్యాన్ని అందించారు. 140 పరుగుల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. కానీ, 140 స్కోర్ వద్దు షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ (74) క్యాచ్ అవుట్ అయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 142/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (66), రిషబ్ పంత్(1) ఉన్నారు.
Next Story