లారీ బోల్తా: ఇద్దరు మృతి

by  |

మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్న లారీ రాజాపూర్ వద్ద వంతెనపై నుంచి కింద పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed