- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సాధువులు గాయపడ్డారు. కన్నౌజ్ జిల్లా అమోలర్ గ్రామంలో కారు టైరు పేలి డివైడర్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సాధువులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సాధువులు గంగా నదిలో స్నానం ఆచరించేందుకు రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ గా వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. సాధువులకు వైద్యం అందించడంతో పాటు అన్ని రకాల సహాయం అందించాలని ఆధికారులను ఆదేశించారు.
Next Story