లారీ ఢీకొని వ్యక్తి మృతి

by Shyam |

<p>దిశ, హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‎లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడు ప్రకాశం జిల్లా కొండసముద్రంకు చెందిన తాటిపర్తి చంద్రమౌళిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సజ్జనపు శ్రీధర్ తెలిపారు.</p>

లారీ ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‎లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడు ప్రకాశం జిల్లా కొండసముద్రంకు చెందిన తాటిపర్తి చంద్రమౌళిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సజ్జనపు శ్రీధర్ తెలిపారు.

Next Story