- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామ సమీపంలో సోమవారం ( ఈరోజు) తెల్లవారు జామున జరిగింది. అయితే డ్రైవర్ తప్పిదం వలనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సు లో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా.. 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రావెల్ బస్సు విజయవాడ నుండి శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.
Next Story