- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలంలో ఆటోను కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలై ఆస్పత్రి పాలయ్యారు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీలక్ష్మి గాయాత్రి వెంచర్దగ్గర వేగంగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. పక్కనే వెళ్తున్న టూవీలర్ను సైతం తాకడంతో స్కూటర్ మీద పోతున్న కుటుంబానికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న రాములు కూడికాలు విరిగింది. మరో మహిళకు తలకు బలమైన గాయాలైయ్యాయి.
టూవీలర్ పై ప్రయాణిస్తున్న భార్య, భర్త, ఇద్దరు పిల్లలకు స్వల్పగాయాలైయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ హస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జక్కుల శంకర్రావు తెలిపారు.
- Tags
- auto accident
Next Story