- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లాడ మండంలోని అంబేద్కర్ నగర్ వద్ద కొత్తగూడెం డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. ఆదివారం 12.45 AMకు కొత్తగూడెం నుండి హైదరాబాద్ బయలుదేరిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు అంబేద్కర్ నగర్ వద్ద గుంతను తప్పించబోయి బోల్తాపడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా.. 10 మంది గాయపడ్డారు. ప్రమాద స్థలానికి చేరుకున్న వైరా సీఐ. వసంత కుమార్ స్థానిక ఎస్ఐ, గ్రామస్తుల సాయంతో గాయపడిన వారిని 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు.
- Tags
- khammam district
Next Story