- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బీహార్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్జేడీ యువనేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ తన వంతు సాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పాట్నాలోని తన అధికారిక నివాసాన్ని కోవిడ్ సెంటర్గా మార్చేశాడు. హాల్లో పడకలను ఏర్పాటు చేయడమే కాకుండా.. తగు మెడికల్ ఎక్విప్మెంట్ను అందుబాటులో ఉంచారు. కోవిడ్ సేవల కోసం తన అధికారిక నివాసాన్ని ఐసోలేషన్ సెంటర్గా మార్చమని.. ప్రభుత్వం ఈ సెంటర్లో పేషెంట్లకు సేవ చేయాలని సూచించారు.
Next Story