- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి సఫర్ అయిన విషయం తెలిసిందే. సుశాంత్తో రిలేషన్షిప్లో ఉన్న భామ.. చీటింగ్, దోపిడీతో పాటు డ్రగ్స్ తీసుకుందనే ఆరోపణలు ఎదుర్కొంది. ఈ కేసు ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ పరిధిలోకి వెళ్లడంతో.. డ్రగ్స్ సిండికేట్లో రియా యాక్టివ్ మెంబర్గా ఉందంటూ తనతో పాటు ఆమె సోదరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నెలరోజుల పాటు జైలులోనే గడిపిన తనకు ఆ తర్వాత ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసు కారణంగా తన ఎకౌంట్స్ను ఎన్సీబీ పదినెలలుగా ఫ్రీజ్ చేయడంతో స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టును ఆశ్రయించిన భామ.. బ్యాంక్ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని కోరింది. ఇందుకు అంగీకరించిన కోర్టు.. రూ.10 లక్షల నష్టపరిహార బాండ్ను అమలు చేయాలని ఆదేశించింది. ఏజెన్సీ నుంచి లాప్టాప్, ఫోన్ తీసుకోవాలంటే స్పెషల్ ప్లీ దాఖలు చేయాలని సూచించింది.