- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిశారు. స్వయంగా నాగం ఇంటికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్కు నాగం కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ చీఫ్గా నియమితులైనందుకు రేవంత్కు నాగం జనార్ధన్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానం చేశారు. గతంలో రేవంత్, నాగం జనార్ధన్ రెడ్డి టీడీపీలో కలిసి పనిచేశారు. దీంతో వీరిద్దరికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పీసీసీ చీఫ్గా ఎన్నికైన తర్వాత వరుసగా సీనియర్ నేతలను రేవంత్ కలుస్తున్నారు. అందులో భాగంగా నాగంను కలిసినట్లు తెలుస్తోంది.
Next Story