- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ బంద్లో పాల్గొన్న రేవంత్, తమ్మినేని వీరభద్రం
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అఖిలపక్షం పిలుపు మేరకు సోమవారం భారత్ బంద్ కార్యక్రమం జరుగుతోంది. భారత్ బంద్లో ఉప్పల్ డిలో వద్ద జరుగుతున్న కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభ్రదం, అఖిల పక్షం నాయకులు నిరసన తెలిపారు. </p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అఖిలపక్షం పిలుపు మేరకు సోమవారం భారత్ బంద్ కార్యక్రమం జరుగుతోంది. భారత్ బంద్లో ఉప్పల్ డిలో వద్ద జరుగుతున్న కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభ్రదం, అఖిల పక్షం నాయకులు నిరసన తెలిపారు.
- Tags
- bharat bandh
Next Story






