- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లాస్టర్-ఆఫ్-పారిస్ గణపతి విగ్రహాల నిమజ్జనంపై పొల్యూషన్ డిపార్ట్ మెంట్ ఆంక్షలు విధించింది. హుస్సేన్ సాగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సహజ చెరువుల్లో నిమజ్జనం చేయొద్దని కాలుష్య నియంత్రణ మండలి సభ కార్యదర్శి నీతూప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని ఆమె పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించాలని, పర్యావరణ పరిరక్షణ దిశగా వినాయక విగ్రహాల నిమజ్జనం జరగాలని నీతూప్రసాద్ ఆ ప్రకటనలో తెలిపారు.
Next Story