- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ అంశాలపై జరుగుతున్న తెలంగాణ మంత్రి మండలి సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో మద్యం దుకాణాల ఏర్పాటుకు నిర్వహించే టెండర్లలో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే దళితులకూ రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Next Story