- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగా బ్రదర్ నాగబాబు, అల్లు అరవింద్. జాతీయ జెండాను ఆవిష్కరించిన మెగాస్టార్.. దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులను చిరు, చెర్రీ అభినందించారు. మెగా అభిమానుల సహకారంతో బ్లడ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Next Story