- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైరస్ విస్తరణ నియంత్రణలోకి వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని రెండు ప్రాంతాల్లో అధికారులు రెడ్ జోన్ను ఎత్తివేశారు. రాజమండ్రిలోని వీరభద్రాపురం, శాంతి నగర్లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడడంతో ఆ ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించారు. అయితే, గత 28 రోజులుగా ఈ పరిసరాల్లో కరోనా కేసులు నమోదు కాకపోవడంతో రెడ్ జోన్ ఎత్తివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాజమండ్రిలో ఎనిమిది కంటైన్మెంట్ జోన్లు కొనసాగుతున్నాయి.
Tags: coronavirus, east godavari district, ap, rajahmundry, red zone, lockdown
Next Story