- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: సెంట్రల్ జైల్ ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి ఎంజీఎం నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. పరారైన ఖైదీ హన్మకొండ సుబేదారికి చెందిన సయ్యద్ ఖైసర్ గా గుర్తించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఖైదీకి కరోనా లక్షణాలున్నట్లు అనుమానంతో జైలు అధికారులు చికిత్స కోసం ఎంజీఎంకు తీసుకొచ్చారు. 14 చోరీలు చేసి గత నెలలోనే పోలీసులకు పట్టుబడిన ఖైసర్ వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా వున్నాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Next Story