- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికైన తక్కెళ్ళపల్లి రవీందర్ రావు శుక్రవారం మహబూబాబాద్ జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన ప్రియ శిష్యులు మంగలపెళ్లి కన్నా, జెర్రిపోతుల వెంకన్న గౌడ్, యాకయ్య యాదవ్, మడత వెంకన్న గౌడ్, సంద కృష్ణ యాదవ్, ఐలి సంతోష్ ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వివిధ కుల సంఘాలు, ఉద్యోగ సంఘ నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ పదవి దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story