- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మోత్కూరు: తిండీ తిప్పలు మాని కష్టపడి సంపాదించింది. కూలీనాలి చేసి పైసా పైసా కూడబెట్టింది. చివరకు ఆమె కష్టం మొత్తం బుడిదలో పోసిన పన్నీరు అయింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాల్వ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన కొలుగూరి లక్ష్మి తాను కూలీకి వెళ్లి సంపాదించుకున్న ఐదు వేల రూపాయలను బీరువాలో దాచుకుంది. శుక్రవారం కొంత డబ్బు అవసరం ఉండి బీరువా ఓపెన్ చేయగా, డబ్బులు మొత్తం ఎలుకలు కొట్టాయి. ఆ డబ్బులను చూసిన బాధితురాలు కన్నీరుమున్నీరు అయింది. ప్రభుత్వం తనపై దయచూపి ఆదుకోవాలని వేడుకుంటోంది.
Next Story