వరద బాధితులకు రామోజీ గ్రూప్ భారీ విరాళం

by  |
వరద బాధితులకు రామోజీ గ్రూప్ భారీ విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ నగర ప్రజలను ఆదుకునేందుకు రామోజీ గ్రూప్ ముందుకు వచ్చింది. బాధితుల సహాయార్థం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు రూ.5కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును గురువారం మంత్రి కేటీఆర్‌కు రామోజీ గ్రూప్ అధినేత అందజేశారు.


Next Story