- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘మర్డర్’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ తీర్పును సవాలు చేస్తూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ మూవీ నిలిపివేతకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణ పై ఎలాంటి చర్యలు చేపట్టరాదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలాఉండగా, మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోగా, ఈ చిత్రం విడుదలపై ప్రణయ్ తల్లిదండ్రులు, అతని భార్య అమృత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Next Story