- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ లడాఖ్ పర్యటనలో బిహార్ రెజిమెంట్ జవాన్లను కలిశారని రక్షణ మంత్రిత్వ కార్యాలయం ట్వీట్ చేసింది. గతనెల 15న చైనా ఆర్మీతో నేరుగా ఢీకొన్నది బిహార్ రెజిమెంటే. ఈ హింసాత్మక ఘటనలో 20 మంది వీర జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. లడాఖ్లోని లుకుంగ్ పోస్టు పర్యటించినప్పుడు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ బిహార్ రెజిమెంట్ సైన్యంతో సంభాషించారు. వారి భుజాలు తడితో ఆత్మస్థైర్యాన్ని నింపారు. దీనికి సంబంధించిన వీడియోను రక్షణ మంత్రిత్వ ఆఫీస్ ట్విట్టర్లో ఆదివారం పోస్టు చేసింది.
Next Story