- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: లాక్డౌన్ కారణంగా మూతపడ్డ ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం తెరవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయంలో భక్తుల క్యూలైన్ల వెంబడి ఫిజికల్ డిస్టెన్స్ రింగ్స్ ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తరువాతే సాధారణ దర్శనాలకు అనుమతిస్తామని వేములవాడ రాజన్న ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 19 నుంచి వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం మూతపడిన సంగతి తెలిసిందే.
Next Story